crime
Hanamkonda Road Accident
హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టి నీళ్లు లేని బావిలో పడటంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Read full article on Andhrajyothi